బాపట్లలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రజా దర్బార్

74చూసినవారు
బాపట్లలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రజా దర్బార్
ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయని ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం బాపట్ల మండలం మరుప్రోలవారిపాలెంలో కేర్ స్కూల్ వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్యపై వినతులు స్వీకరించారు. అవినీతి లేకుండా పారదర్శకతతో పని చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్