5.30 లక్షల మందికి ఇవ్వడమే లక్ష్యం: విజయలక్ష్మి

82చూసినవారు
జాతీయ నులి పురుగుల నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1 నుంచి 19 సంవత్సరాలలోపు వారంతా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని గుంటూరు జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మీ సూచించారు. జిల్లాలో 5, 30, 000 మంది విద్యార్థులకు ఈ మాత్రలు పంపిణీ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్ధులకు తప్పనిసరిగా అన్నం తిన్న తర్వాత మాత్రలు వేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్