ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

57చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ
గుంటూరు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంను సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వలన తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం తెలిపారు. సూదూర, పరిసర ప్రాంతాల నుంచి వచ్చేవారు. నగర పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్