ప్రకాశం బ్యారేజ్ ను సందర్శించిన ముఖ్యమంత్రి

50చూసినవారు
గుంటూరు జిల్లా పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ వారిది పై కాన్వాయు ఆపి కృష్ణానది వరద ఉధృతిని అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోం మంత్రి అనిత కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్