డిగ్రీ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం

78చూసినవారు
డిగ్రీ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం
ఏ ఎన్ యు ఐదో సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గుంటూరు మార్కెట్ సెంటర్ లోని హిందూ కళాశాలలో ఈనెల 13న ప్రారంభవుతుందని ప్రిన్సిపల్ పి. ఎం. ప్రసాద్ బుధవారం తెలిపారు. వీటితో పాటు 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతుందన్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేసి పంపాలని ఏఎన్ యు పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కోరారు.

సంబంధిత పోస్ట్