నేడు ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు

77చూసినవారు
నేడు ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు
గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం అనగా ఈ రోజు జరగాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ ని వర్షం కారణంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పాటు వాయుగుండం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, నగరవాసులు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్