విజయవాడలో కాలువలో దూకిన గుంటూరు మహిళ

72చూసినవారు
గుంటూరులోని శారద కాలనీలో తిరుపతిరావు అతని భార్య సంధ్యారాణి(23), కుమార్తెలు జాస్వి 18నెలలు, బ్లేస్సి 4 నెలలుగా నివాసం ఉంటున్నారు. భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో సంధ్యారాణి విజయవాడలోని సోదరుడు కోటేశ్వరావు ఇంటికి వెళ్లింది. అక్కడ మరోసారి గొడవ పడడంతో ఆదివారం ఆమె ఇద్దరు పిల్లలతో సహా విజయవాడలోని ఓ కాలువలో దూకింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారి కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్