సోమవారం గుంటూరు కలెక్టరెట్ నందు జరిగే స్పందన కార్యక్రమంలో ప్రకృతివ్యవసాయం లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, ఆహారఉత్పత్తులు నేరుగా రైతుల వచ్చి తాము పండించిన కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు మరియు ప్రజలు మంచి ఆహారం తింటున్నాము అనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.