మొండిగేటు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలి

84చూసినవారు
గుంటూరు తూర్పు నియోజకవర్గానికి అత్యవసరంగా ఉన్న మొండిగేటు రైల్వే అండర్ బ్రిడ్జి వెడల్పు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సూచించారు. రైల్వే డివిజనల్ మేనేజర్ రామకృష్ణతో శుక్రవారం భేటీ అయ్యారు. 70 శాతం ఏరియా డ్రైనేజీ మొత్తం మొండి గేటు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి పారుదల అవుతుందని చెప్పారు. బ్రిడ్జిని వెడల్పు చేసి నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సంబంధిత పోస్ట్