ప్రోస్టేట్ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

72చూసినవారు
ప్రొస్టేట్ గ్రంధి సమస్యలలో ప్రొస్తాటిక్ హైపర్ ప్లేసియా, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధానంగా పేర్కొనదగినవని యురాలజిస్ట్ మొహ్సిన్ ఖాద్రి అన్నారు. ఆదివారం గుంటూరులోని బ్రాడీపేట ఎస్ హెచ్ఓలో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు ఎక్కువ మందిని బాధిస్తున్నాయని ప్రజల్లో ఈవ్యాధులపై శాస్త్రీయ అవగాహన కలిగించాలన్నారు. ప్రోస్టేట్ గ్రంధి సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్