వైసీపీ విధ్వంసమే విపత్తుకు కారణం: డొక్కా

57చూసినవారు
ప్రకృతి విపత్తును ప్రభుత్వంపై మోపడం సమంజసం కాదని మాజీమంత్రి, టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీపై ధ్వజమెత్తారు. వరద ముంపు ప్రాంతాల్లో జగన్ బురద రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అరండల్ పేటలో గురువారం మీడియాతో డొక్కా మాట్లాడారు. వైసీపీ చేసిన విధ్వంసాల కారణంగానే ప్రకృతి విపత్తు సంబంధించిందని ఆరోపించారు. విజయవాడ సింగ్ నగర్ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్