రేపు స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ: కమిషనర్

83చూసినవారు
రేపు స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ: కమిషనర్
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం వెల్లడించారు. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎన్టీఆర్ స్టేడియం, జీఎంసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్