గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు

85చూసినవారు
గుంటూరు చుట్టుగుంట సెంటర్ లో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను ఆపి ఆర్ సీ బుక్, పొల్యూషన్, లైసెన్స్ చెక్ చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు నియమ నిబంధనలను అనుసరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారి బైకు సీజ్ చేసి, కఠిన కారాగార శిక్ష విధిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్