ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయాలి: కరాలపాటి

72చూసినవారు
ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయాలి: కరాలపాటి
ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా కో కన్వీనర్ కరాలపాటి జానీ అన్నారు. దాచేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవిని లాంటిదని చెప్పారు. అలాంటి విషయాన్ని ప్రధానమంత్రి మోదీ వద్ద వివరించకపోవడం చంద్రబాబు నిర్లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్