యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

51చూసినవారు
యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం
కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు సెంటర్ ను గురువారం దాచేపల్లి యుటిఎఫ్ ఆఫీసులో ప్రారంభించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని యుటిఎఫ్ నాయకులు కోరారు. నమోదు ప్రక్రియ ఆన్లైన్ లో, ఆఫ్ లైన్లో ఉచితంగా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్