సంఘీభావ సదస్సును జయప్రదం చేయండి

81చూసినవారు
సంఘీభావ సదస్సును జయప్రదం చేయండి
ఆదివాసి పోరాటాలకు సంఘీభావంగా నెల్లూరు పట్టణం టౌన్ హాల్లో సెప్టెంబర్ 1న జరగబోయే సదస్సును జయప్రదం చేయాలని పిడిఎం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు కోరారు.సంబంధిత కరపత్రాన్ని బుధవారం నరసరావుపేట అష్పాకుల్లా ఖాన్ కాలనీలో ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. సహజ వనరులను కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్