విధులను సక్రమంగా నిర్వహించండి: ఆర్డీఓ మురళీకృష్ణ

58చూసినవారు
విధులను సక్రమంగా నిర్వహించండి: ఆర్డీఓ మురళీకృష్ణ
కారంపూడి కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజలకు సేవలందించి విధులను సక్రమంగా నిర్వహించాలని గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ అన్నారు. గురువారం తహశీల్దారు కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వీఆర్వోలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్