సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పూజలు

81చూసినవారు
కారంపూడి మండల కేంద్రంలోని బాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు స్వామి వారి కీర్తనలు ఆలపించి పూజలు నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి, సాయిబాబా వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి దర్శనం కల్పించారు.

సంబంధిత పోస్ట్