పీఎం జన్ మన్ కార్యక్రమం

59చూసినవారు
పీఎం జన్ మన్ కార్యక్రమం
మాచర్ల మండలం ఎత్తిపోతల చెంచుకాలనీ, వీరాంజనేయ పురం,తాళ్లపల్లి గ్రామాలలో పిఎం జన్ మన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎంపీడీవో సరోజినిదేవి మాట్లాడుతూ అందరికీ పక్కా ఇళ్లు,ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి, గ్రామ గ్రామానికి రహదారులు, ప్రతి ఇంటికి విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జన జాతి ఆదివాసి న్యాయమహా అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎంపీడీవో సరోజినీదేవి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్