నందిగం సురేష్ డిమాండ్ కు తరలించిన పోలీసులు

67చూసినవారు
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మంగళవారం సురేష్ ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. పోలీసుల విచారణకు నందిగం సురేష్ సహకరిస్తున్నారని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్