నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నర్సుల ధర్నా

65చూసినవారు
జీవో 115ను రద్దుచేసి, నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. శుక్రవారం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల నోటిఫికేషన్ కు విఘాతం కలుగుతుందన్నారు. సచివాలయాల్లో ఎఎన్ఎంలను ఇక్కడ స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.

సంబంధిత పోస్ట్