వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

58చూసినవారు
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో వేంచేసియున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆదివారం కుంకుమ పూజలు నిర్వహించారు. వారాహి అమ్మవారి నవరాత్రులలో భాగంగా కుంకుమ పూజ జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్