ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

50చూసినవారు
ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
పర్యావరణ పరిరక్షణ "మన బాధ్యత” అని పర్చూరు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కోటా ప్రసన్న శ్రీనివాసరావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్చూరులోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఈ నెల ఆరవ తేదీన ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పర్చూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్త కోట శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్