చివరి సాగు వరకు నీటిని అందిస్తాం

59చూసినవారు
చివరి సాగు వరకు నీటిని అందిస్తాం
పర్చూరు మండలం కొమ్మమూరు కాలువ ఆయకట్టు రైతాంగం అధైర్య పడవద్దని, పంట సభకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆయకట్టుకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. చివరి భూములకు సైతం సాగు మీద అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.

సంబంధిత పోస్ట్