గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి

50చూసినవారు
గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే అని శుక్రవారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ద్వారా పనులు చేపడితే కేంద్రం నిధులు వస్తాయని అన్నారు. ఎన్ఆర్ఆజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు ఏర్పాటు చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్క ఉపాధి కూలీ 100రోజుల పని దినాలు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్