పొన్నూరులో 5 సేవర్ల బంగారం రూ. 50 వేల నగదు చోరీ

77చూసినవారు
పొన్నూరులో 5 సేవర్ల బంగారం రూ. 50 వేల నగదు చోరీ
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం విద్యానగర్ లో గురువారం అర్ధరాత్రి ఆత్యాలశేషారత్నం ఇంటిలో చోరీ జరిగింది. గురువారం శేషారత్నం కుటుంబంతో సహా ఊరు వెళ్లి శుక్రవారం వచ్చి చూసేసరికి ఇంటి వెనక కిటికీ పగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడి 5సవర్ల బంగారం రూ. 50నగదు చోరీ చేసినట్లు గ్రహించారు. శేషారత్నం అర్బన్ పోలీసులు కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్