గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి: లక్ష్మీ కుమారి

85చూసినవారు
ఫిరంగిపురం మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రోడ్ల వెంబడి చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని ఈవోపీఆర్డీ లక్ష్మీ కుమారి అన్నారు. మంగళవారం ఆమె సర్పంచ్లు, కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమంలో భాగంగా గొల్లపాలెం గ్రామంలోని చెత్త సంపద కేంద్రంలో వర్మీ కంపోస్ట్ పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్