కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే

80చూసినవారు
కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే
రానున్న ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడియట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ ప్రజా వేదికలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిభవంతులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్