ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ. లక్ష విరాళం

82చూసినవారు
ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ. లక్ష విరాళం
వరద బాధితుల సహాయార్థం తుళ్లూరు మండలం దొండపాడు తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. లక్ష విరాళం అందజేశారు. శుక్రవారం తాడికొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నాయకులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ను కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు విరాళం అందజేసిన వారికి శ్రావణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్