నేడు వీఐటీకి గవర్నర్ రాక

51చూసినవారు
నేడు వీఐటీకి గవర్నర్ రాక
తుళ్లూరు మండలం ఐనవోలులోని వీఐటీ- ఏపీ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గౌరవ అతిథిగా హైదరాబాద్ కు చెందిన బోష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ సెంటర్ హెడ్ అంజాద్ ఖాన్ పఠాన్ పాల్గొంటారని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్