వరదలకు 9, 078 కుటుంబాలకు నష్టం: సబ్ కలెక్టర్

79చూసినవారు
వరదలకు 9, 078 కుటుంబాలకు నష్టం: సబ్ కలెక్టర్
తెనాలి డివిజన్ లో వర్షాలు, వరదలకు 9078 కుటుంబాలు నష్టపోయాయని, సమగ్ర వివరాలు ప్రభుత్వానికి నివేదికల రూపంలో చేరాయని సబ్ కలెక్టర్ సంజన సిన్హా శనివారం తెలిపారు. 173 ఇళ్లు పూర్తిగా, 527 నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 204 పూరి పాకాలకూ నష్టం వట్టిలిందని, వీటి అన్నింటికి నిర్దేశించిన నిబంధనల మేరకు రూ. 3. 58కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని నివేదిక పంపామని చెప్పారు.

సంబంధిత పోస్ట్