ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

55చూసినవారు
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
కొల్లిపర మండలంలోని లంకల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ సోమవారం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలను ఆర్డిఓ, తహసిల్దార్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరింత వరద పెరిగితే ఆస్తి నష్టం సంభవిస్తుందేమో అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్