ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే జీవీ

84చూసినవారు
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే జీవీ
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం ప్రారంభించగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ ఫలాలను అందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్