వినుకొండ: నవంబర్ 6లోగా ఓటర్గా నమోదు చేసుకోండి

57చూసినవారు
వినుకొండ: నవంబర్ 6లోగా ఓటర్గా నమోదు చేసుకోండి
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హత కలిగిన వారు నవంబర్ 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించినట్లు కార్యాలయ సిబ్బంది ఆదివారం తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్లైన్, ఆఫ్లెన్లలో నమోదు చేసుకోవచ్చన్నారు. 01-11-2021లోపు డిగ్రీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఓటర్ నమోదుకు అర్హత ఉందన్నారు. త్వరగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్