పింఛన్ల పంపిణీలో చేతివాటం.. ఉద్యోగి సస్పెండ్ (వీడియో)

60చూసినవారు
పింఛన్ల పంపిణీలో చేతివాటం చూపించాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం కార్యాలయ పరిధిలో జరిగింది. పట్టణంలోని 9వ వార్డు ఎరుకుల కాలనీలో జరిగింది. రూ. 7000కి బదులు రూ.6,500 ఇస్తూ చేతివాతం పదర్శిస్తున్నారని స్థానికలు మండిపడుతున్నారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు కమిషనర్ వెంకటదాసు విచారణ జరిపి వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు నాయక్‌ను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్