జగనన్న ఒక్క పోరాటమైనా చేశారా?: షర్మిల

90096చూసినవారు
జగనన్న ఒక్క పోరాటమైనా చేశారా?: షర్మిల
ప్రత్యేక హోదా కోసం జగనన్న ఒక్క పోరాటమైనా చేశారా? అని ఏపీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల ప్రశ్నించారు. అల్లూరి జిల్లా చింతపల్లికి చేరుకున్న ఆమెకు థింసా నృత్యంతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి షర్మిల కాసేపు నృత్యం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక 25 వేల పోస్టులతో డీఎస్సీ అన్నారు.. ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం డీఎస్సీ విషయమే మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్