జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

50చూసినవారు
జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా
తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలే 164 సీట్లు సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదాకు కనీసం 18 సీట్లు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్