హైకోర్టులో నేడు పిన్నెల్లి పిటిషన్‌పై విచారణ

75చూసినవారు
హైకోర్టులో నేడు పిన్నెల్లి పిటిషన్‌పై విచారణ
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను వెంటనే మార్చాలని లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరుపనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్