భారీగా నగదు, బంగారం పట్టివేత (వీడియో)

77చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి టోల్‌ప్లాజా వద్ద భారీగా నగదు, బంగారం పట్టుకున్నారు. చెన్నై వైపు మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నగదుతో వెళ్తున్న ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.1.61 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు బంగారం, నగదును స్వాధీనం చేసుకుని మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్