సత్యసాయి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

64చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన అనుబంధ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి సమయంలో జరగడంతో కంపెనీలో ఎవరు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్