కూలీకి దొరికిన రూ.1.5 కోట్ల విలువైన డైమండ్

66చూసినవారు
కూలీకి దొరికిన రూ.1.5 కోట్ల విలువైన డైమండ్
మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ కూలీని అదృష్టం వరించింది. అతనికి ఏకంగా రూ.1.5 కోట్లు విలువ చేసే వజ్రం దొరికింది. దాంతో అతను ఓవర్‌నైట్‌లో లక్షాదికారి అయ్యాడు. స్వామిదిన్‌ ఆపల్‌ అనే కూలీ.. మరో ముగ్గురితో కలిసి 2024లో మేలో సర్కోహా అనే గ్రామంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్‌ కు గురువారం 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ వజ్రం విలువ కోటిన్నర రూపాయల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్