పత్తికొండ
టీడీపీ సభలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'జగన్ పులివెందులలో గెలవాలని సవాల్ చేస్తున్నా. జగన్ కేవలం బిల్డప్ బాబాయ్.. ఆయనకేమీ తెలియదు. నంద్యాలలోని ముస్లింలకు ఏమైనా సాయం చేశారా? మేం ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు తీసేశారు.
మొత్తం 175 సీట్లూ గెలుస్తామని జగన్ అంటున్నారు. జగన్ ముందు పులివెందులలో గెలవాలని సవాల్ చేస్తున్నా. ఈ ప్రభుత్వంలోని 10 మంత్రులు పోటీ చేయడం లేదు' అని అన్నారు.