కమీషన్ల కోసం కక్కుర్తిపడి జగన్‌ ఆ నాటకమాడాడు: దేవినేని ఉమా

64చూసినవారు
కమీషన్ల కోసం కక్కుర్తిపడి జగన్‌ ఆ నాటకమాడాడు: దేవినేని ఉమా
అమరావతిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసిపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి జగన్‌ రివర్స్ టెండరింగ్‌ నాటకమాడారని ఆరోపించారు. వైసీపీ మంత్రులు తమకు అసలు ప్రాజెక్టు కట్టే తీరే అర్థం కాలేదని చెప్పడం వారి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్