జగన్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్

1035చూసినవారు
జగన్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్
ఏపీలో 2018లో గ్రూప్-1 మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని మండిపడ్డారు. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 169 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చామని నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్