అనంతపురంలో అడుగుపెట్టిన JC ప్రభాకర్ రెడ్డి

64చూసినవారు
కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జేసీ ప్రభాక‌ర్ రెడ్డి తాజాగా అనంతపురంలో అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌పడుతూ హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. గురువారం గుత్తిలోని సుంకలమ్మ దేవాలయంకు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌చ్చారు. అక్కడి నుంచి తాడిపత్రి వరకు అభిమానులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. చాలా రోజుల తరువాత JC ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోని ఇంటికి వస్తుండడంతో కార్యకర్తలతో JC ఇల్లు సంద‌డిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్