వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ

58చూసినవారు
వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టితో చేసిన వినాయక ప్రతిమలతో వినాయక చవితి నిర్వహించుకోవాలని సీఐ రాజగోపాల్, ఎస్సై సత్యనారాయణ, రవికుమార్ అన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో 500 వినాయక మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజగోపాల్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను సంతోషాలతో చేసుకోవాలని కోరారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులను వారు అభినందించారు.

సంబంధిత పోస్ట్