కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించండి

58చూసినవారు
కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించండి
బద్వేలులోని చెన్నంపల్లె మిట్ట, కుమ్మరి కొట్టాలులో వార్డు ఇన్చార్జ్, టిడిపి నాయకులు జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో.. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి, బొజ్జా రోషన్నలు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి వందరోజుల్లో ప్రజలకు జరిగిన మంచిని గురించి వివరించారు. వెంగల్ రెడ్డి, ఆర్డిఓ, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్