అన్న క్యాంటీన్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన

52చూసినవారు
అన్న క్యాంటీన్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన
పోరుమామిళ్ల పట్టణంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి శనివారం ఎంపీడీవో వరప్రసాద్, మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ లు స్థల పరిశీలన చేశారు. ఆ మేరకు కాపు బడి స్థలము అనుకూలమైన ప్రదేశముగా గుర్తించి అన్న క్యాంటీన్ ఏర్పాటుకు జిల్లా
కలెక్టర్ కు నివేదిక సమర్పించి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇమామ్ హుస్సేన్, గడ్డం వెంకటేశ్వర్లు, భాష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్