ముద్దాయిలకు జైలుశిక్ష విధింపు: సీఐ

76చూసినవారు
ముద్దాయిలకు జైలుశిక్ష విధింపు: సీఐ
శిశువు మృతి చెందిన కేసుకు సంబంధించి ఇద్దరు ముద్దాయిలకు కోర్టు జైలుశిక్ష విధించినట్లు గురువారం సిఐ సురేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే 2016 ఏడాదిలో మండల పరిధిలోని పాములూరు గుట్ట ప్రాంతంలో గుర్తు తెలియని 3 రోజుల మగ శిశువు మరణించాడని, అప్పటి పాములూరు విఆర్ఓ నందిమండలం సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మధుమల్లేశ్వర రెడ్డి కేసు నమోదు చేశారు. నేడు ముద్దాయిలకు శిక్ష, జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్