జమ్మలమడుగులో టీడీపీ, జనసేన గెలుపే లక్ష్యం

1057చూసినవారు
జమ్మలమడుగులో టీడీపీ, జనసేన గెలుపే లక్ష్యమని టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ భూపేశ్ రెడ్డి అన్నారు. శనివారం జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు సంజామల మోటులో తెలుగుదేశం పార్టీజెండా ఆవిష్కరణ చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో అందరూ తెదేపాకు మద్దతు ఇచ్చి చంద్రబాబును సీఎం చేయాలని కోరారు. జమ్మలమడుగులో టీడీపీ జెండా ఎగరాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్